News September 26, 2024

IPL: ధోనీకి లైన్ క్లియర్ అయినట్లేనా?

image

ఐపీఎల్ మెగా వేలానికి ముందు బీసీసీఐ ఐదుగురికి రిటెన్షన్ అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్‌ కూడా ఆడనున్నారు. ఇప్పటివరకు ఆ జట్టు రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీశ పతిరణ, శివం దూబేలను అట్టిపెట్టుకోవాలని భావించింది. ఇప్పుడు ఐదుగురికి అనుమతి లభిస్తుండడంతో ధోనీని కూడా కచ్చితంగా రిటైన్ చేసుకోవచ్చని సమాచారం.

Similar News

News November 22, 2025

నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా వెడ్మ బొజ్జు

image

నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసి నియోజకవర్గంలో పార్టీని గెలిపించారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగానూ గుర్తింపు పొందడంతో ఆయన్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.

News November 22, 2025

నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా వెడ్మ బొజ్జు

image

నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసి నియోజకవర్గంలో పార్టీని గెలిపించారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగానూ గుర్తింపు పొందడంతో ఆయన్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.

News November 22, 2025

నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా వెడ్మ బొజ్జు

image

నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసి నియోజకవర్గంలో పార్టీని గెలిపించారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగానూ గుర్తింపు పొందడంతో ఆయన్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.