News September 19, 2024
సౌదీ అరేబియాలో ఐపీఎల్ మెగా వేలం?

ఐపీఎల్ 2025 మెగా వేలం ఈ సారి భారత్ ఆవల జరగనున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో ఆక్షన్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. వేలం నిర్వహించేందుకు ఆ దేశం కూడా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ 15లోగా రిటెన్షన్ల ప్రక్రియ పూర్తి చేసి అదే నెల మూడు లేదా నాలుగో వారంలో వేలం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా రిటెన్షన్లపై బీసీసీఐ ఇంకా ఫ్రాంఛైజీలకు క్లారిటీ ఇవ్వలేదు.
Similar News
News November 20, 2025
క్రెడిట్ కార్డ్ హోల్డర్స్కు ‘ఫేక్ కాల్స్’ అలర్ట్

సైబర్ మోసగాళ్లు క్రెడిట్ కార్డు వినియోగదారులను టార్గెట్ చేసుకుని స్కామ్ చేస్తున్నట్లు PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం హెచ్చరించింది. ‘ఓ స్కామ్లో మీ క్రెడిట్ కార్డు వాడారు. మీ కార్డును బ్లాక్ చేయబోతున్నాం’ అని RBI పేరిట వచ్చే కాల్స్, వాయిస్ మెయిల్స్, మెసేజెస్ అన్నీ ఫేక్ అని తేల్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వ లోగో, ఫొటో, వీడియోలు వాడిన అంశాలపై ఎలాంటి అనుమానం ఉన్నా ‘8799711259’ నంబరుకు పంపాలని సూచించింది.
News November 20, 2025
నేటి ముఖ్యాంశాలు

☛ AP: సత్యసాయి శతజయంతి వేడుకలకు హాజరైన PM మోదీ, CM CBN, సచిన్, ఐశ్వర్యరాయ్
☛ AP: సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు
☛ TGలో ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన CM రేవంత్
☛ TG: పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా సవరణకు EC షెడ్యూల్
☛ ప్రజల సొమ్ముతో CBN, పవన్, లోకేశ్ జల్సాలు: YCP
☛ AP: మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఏడుగురు మావోలు మృతి
News November 20, 2025
నేటి ముఖ్యాంశాలు

☛ AP: సత్యసాయి శతజయంతి వేడుకలకు హాజరైన PM మోదీ, CM CBN, సచిన్, ఐశ్వర్యరాయ్
☛ AP: సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు
☛ TGలో ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన CM రేవంత్
☛ TG: పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా సవరణకు EC షెడ్యూల్
☛ ప్రజల సొమ్ముతో CBN, పవన్, లోకేశ్ జల్సాలు: YCP
☛ AP: మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఏడుగురు మావోలు మృతి


