News September 28, 2024
IPL: ఐదు రిటెన్షన్లతోపాటు ఒక RTM?

IPL 18 సీజన్ మెగా వేలానికి ముందు BCCI మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఫ్రాంచైజీ కి 5 రిటెన్షన్లతోపాటు ఒక రైట్ టు మ్యాచ్ (RTM)కు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫ్రాంచైజీల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే BCCI ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. IPL 2025 మెగావేలం ఈ ఏడాది చివర్లో యూఏఈలో జరగనుందని సమాచారం.
Similar News
News November 24, 2025
శుభ సమయం (24-11-2025) సోమవారం

✒ తిథి: శుక్ల చవితి సా.5.55 వరకు
✒ నక్షత్రం: పూర్వాషాడ రా.7.40 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-మ.1.12, మ.2.46-మ.3.34
✒ వర్జ్యం: తె.4.08-ఉ.5.50
✒ అమృత ఘడియలు: మ.2.53-సా.4.35
News November 24, 2025
శుభ సమయం (24-11-2025) సోమవారం

✒ తిథి: శుక్ల చవితి సా.5.55 వరకు
✒ నక్షత్రం: పూర్వాషాడ రా.7.40 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-మ.1.12, మ.2.46-మ.3.34
✒ వర్జ్యం: తె.4.08-ఉ.5.50
✒ అమృత ఘడియలు: మ.2.53-సా.4.35
News November 24, 2025
సిరిసిల్ల: యోగాలో మెరిసిన గిరిజన బిడ్డ

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని బట్టు మనస్విని, ఒడిశా వేదికగా నవంబర్ 11-15 తేదీల్లో జరిగిన 4వ EMRS జాతీయ క్రీడా పోటీల్లో రజత పతకం సాధించి రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టింది. గతంలోనూ ఆమె నేషనల్ యోగా ఒలింపియాడ్, రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో పతకం సాధించిన మనస్వినిని పలువురు అభినందించారు.


