News November 8, 2024
IPL: ఈ ఆరుగురిపై పంజాబ్ కన్ను?

పంజాబ్ కింగ్స్ పర్సులో అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉన్నాయి. దీంతో వేలంలో ఆ జట్టు ఏ ఆటగాడిని కొనడానికైనా వెనకాడదని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రిషభ్ పంత్ కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమైనట్లు టాక్. అలాగే శ్రేయస్ అయ్యర్, అర్ష్దీప్ సింగ్, జితేశ్ శర్మ, కగిసో రబాడ, లియామ్ లివింగ్స్టోన్ కోసం భారీగా ఖర్చు చేస్తుందని సమాచారం. ఈ ఆరుగురు ఆటగాళ్లను కచ్చితంగా దక్కించుకుంటుందని తెలుస్తోంది.
Similar News
News September 14, 2025
BELలో ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 14, 2025
ఏపీ వైద్యారోగ్యశాఖలో 538 పోస్టులు

<
News September 14, 2025
డయేరియా బాధితుల ఇళ్లకే హైజీన్ కిట్లు

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నిన్న బాధితులను మంత్రి నారాయణ పరామర్శించి అధికారులకు <<17697179>>ఆదేశాలు<<>> జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ‘డయేరియాపై అవగాహన కల్పిస్తున్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సహాయం కోసం 91549 70454కు కాల్ చేయండి’ అని సూచించారు.