News August 24, 2024
భారత్కంటే అఫ్గాన్ సురక్షితమేమో.. అర్షద్ ట్వీట్ వైరల్!

రెబల్స్టార్ ప్రభాస్పై నోరు పారేసుకున్న బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీని సినీ అభిమానులు వదలడం లేదు. 2012లో ఆయన చేసిన ట్వీట్ను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ‘రేపు ఉదయం అఫ్గాన్ అధ్యక్షుడిని మీట్ అవుతున్నా. నేను ఆ దేశానికి షిఫ్ట్ అయితే బెటరేమో. భారత్ కంటే అక్కడే సురక్షితం’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో అర్జంట్గా అఫ్గాన్ షిఫ్ట్ అయిపో అంటూ నెటిజన్లు ఆ పోస్టు కింద కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News March 31, 2026
రీల్స్ చేస్తూ బాలిక మృతి

AP: తిరుపతిలో దారుణ ఘటన జరిగింది. అలిపిరి PS పరిధిలో ఉన్న రాజారెడ్డినగర్లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్ కూతురు (13) రీల్స్ చేస్తూ ఐదో అంతస్తు నుంచి పడి మృతిచెందింది. నేపాల్కు చెందిన ఈ ఫ్యామిలీ స్థానికంగా నివాసం ఉంటోంది. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం బాధాకరం. సరదా కోసం చేసే పనులు ఇలా ప్రాణాలు తీయడం అందరినీ కలచివేస్తోంది.
News March 31, 2026
స్పామ్ కాల్స్ను అడ్డుకోండిలా!

స్పామ్ కాల్స్, SMSలతో విసిగిపోయారా? వాటికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ DND యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్లో మీ నంబర్ను రిజిస్టర్ చేసుకుంటే ఇలాంటి కాల్స్ను బ్లాక్ చేయవచ్చు. ఏయే ప్రమోషనల్ మెసేజ్లు రావాలో ఎంచుకోవచ్చు. స్పామ్ కాల్స్ వస్తే వెంటనే ఫిర్యాదు చేసి, ట్రాక్ చేయొచ్చు. 2025లో ఇలాంటి 1,84,482 స్పామ్ కాల్స్ను ట్రాయ్ తొలగించింది. ఈ <
News March 31, 2026
మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర మరోసారి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,030 పెరిగి రూ.1,49,290గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 ఎగబాకి రూ.1,36,850 పలుకుతోంది. ఇక వెండి ధర కేజీపై రూ.5వేలు తగ్గి రూ.2,50,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లోని ధరల్లో స్వల్ప తేడాలుంటాయి


