News May 18, 2024
ముంబైతో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసిందా..?

తన కెప్టెన్సీతో ఐపీఎల్లో ముంబైను అద్భుతంగా నడిపించారు రోహిత్ శర్మ. అనూహ్యంగా జట్టు యాజమాన్యం ఈ ఏడాది అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది. అప్పటి నుంచి రోహిత్ MIను వదిలేస్తారన్న వార్తలు మొదలయ్యాయి. నిన్న ముంబై ఆఖరి మ్యాచ్ అనంతరం మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, షేన్ వాట్సన్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి రోహిత్ ముంబైను వీడితే ఏ జట్టుకు వెళ్లే ఛాన్స్ ఉండొచ్చు? కామెంట్ చేయండి.
Similar News
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<
News November 18, 2025
తిరుమల వైభవాన్ని చాటే మహాద్వార గోపురం

శ్రీవారి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారమే మహద్వార గోపురం. దీన్నే ముఖద్వారం, పడికావలి గోపురమని కూడా అంటారు. సుమారు 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ గోపురం 50ft ఎత్తుతో, 5 అంతస్తులతో ఉంటుంది. దీని శిఖరంపై 7 కలశాలు అలరారుతుంటాయి. మహాప్రాకారానికి తొలి ప్రవేశ ద్వారం ఇదే. అద్భుతమైన ఈ శిల్పకళా రూపం, భక్తులకు స్వామి దర్శనానికి ముందు ఆధ్యాత్మిక అనుభూతిని అందించి, ఆలయ దివ్య వైభవానికి అద్దం పడుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<


