News July 27, 2024
అమర్నాథ్ యాత్రపై ఐఎస్ఐ కుట్ర

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రపై ఖలిస్థానీ ఉగ్రవాద గ్రూపు ఖబ్బర్ ఖల్సాతో కలిసి ఐఎస్ఐ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కనుగొంది. పంజాబ్లోని ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లతో కలిసి ఐఎస్ఐ ఈ కుట్రకు ప్లాన్ చేసిందని గుర్తించింది. ఇటీవల పంజాబ్లోని పఠాన్కోట్ ప్రాంతంలో ఉగ్ర కదలికలను ఇంటెలిజెన్స్ గుర్తించింది. అలాగే భద్రతా దళాలపై దాడుల వెనుక పాక్ కుట్ర ఉందని భావిస్తోంది.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


