News January 4, 2025
జగన్ గ్యాంగ్ రూ.వందల కోట్ల అక్రమాలు చేయించింది: టీడీపీ

AP: అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ గ్యాంగ్ ప్రభుత్వ అధికారులను బెదిరించి అక్రమాలు చేయించిందని టీడీపీ ఆరోపించింది. రూ.వందల కోట్ల ఆస్తులను దౌర్జన్యంగా రాయించుకుందని విమర్శించింది. ఆ గ్యాంగ్ ఇప్పటికీ ఓ అధికారిని బెదిరిస్తుండటంతో అతను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్కు లేఖ రాశారని ట్వీట్ చేసింది. ఈ స్కామ్లో జగన్ సోదరుడు సునీల్ రెడ్డి, పీఏ నాగేశ్వర్, భారతి బినామీ శ్రీకాంత్, నటి రీతూ చౌదరి ఉన్నారంది.
Similar News
News December 4, 2025
160 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

భోపాల్లోని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<
News December 4, 2025
తెలంగాణలో అఖండ-2 టికెట్ రేట్ల పెంపు

‘అఖండ-2’ సినిమా టికెట్ రేట్ల <<18450771>>పెంపునకు<<>> TG ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ రా.8 గంటల నుంచి ప్రీమియర్స్ మొదలవనున్నట్లు పేర్కొంది. ప్రీమియర్ షో టికెట్ రేట్ను రూ.600గా నిర్ధారించింది. తర్వాతి 3 రోజులు సింగిల్ స్క్రీన్కు రూ.50, మల్టీప్లెక్స్లకు రూ.100 చొప్పున పెంచుకోవచ్చని తెలిపింది. టికెట్ రేట్ల పెంపుతో వచ్చే రెవెన్యూలో 20% మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు ఇవ్వాలని GOలో పేర్కొంది.
News December 4, 2025
చనిపోయినట్లు నటించే బ్యాక్టీరియా!

అత్యంత అరుదైన బ్యాక్టీరియా(టెర్సికోకస్ ఫీనిసిస్)ను US సైంటిస్టులు కనుగొన్నారు. స్పేస్క్రాఫ్ట్ అసెంబ్లీ రూమ్స్ లాంటి భూమిపై ఉన్న అతి పరిశుభ్రమైన వాతావరణాలలోనూ ఇది జీవించగలదని తెలిపారు. ‘తన మనుగడను కొనసాగించడానికి చనిపోయినట్లు నటిస్తుంది. వీటిని గుర్తించడం, నాశనం చేయడం కష్టం. ఏదైనా బ్యాక్టీరియా వ్యాప్తి కట్టడికి కఠినమైన శుభ్రతా ప్రమాణాలు ఎందుకు పాటించాలో ఇలాంటివి నిరూపిస్తాయి’ అని పేర్కొన్నారు.


