News October 27, 2024
జగన్ ఓ విషపు నాగు: షర్మిల

AP: ఛార్జిషీట్లో వైఎస్ పేరు చేర్చిందే జగన్ అని పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు పొన్నవోలుతో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. ‘వైఎస్ మరణానికి చంద్రబాబు కారణమైతే ఐదేళ్లు అధికారంలో ఉండి గాడిదలు కాశారా? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? చంద్రబాబుతో నాకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. స్వప్రయోజనాల కోసం తల్లిని కోర్టుకీడ్చిన విషపు నాగు జగన్’ అని ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News November 24, 2025
ఫ్రీగా సివిల్స్ కోచింగ్.. దరఖాస్తులకు 3 రోజులే ఛాన్స్

AP: UPSC సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష-2026కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఫ్రీ కోచింగ్ అందిస్తోంది. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షలు మించకూడదు. ఈ నెల 26లోగా అప్లై చేసుకోవాలి. NOV 30న జరిగే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. DEC 10 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. 340 సీట్లు ఉన్నాయి. పూర్తి వివరాలు, దరఖాస్తుకు ఇక్కడ <
News November 24, 2025
హెజ్బొల్లా జనరల్ స్టాఫ్ చీఫ్ హతం: IDF

హెజ్బొల్లా జనరల్ స్టాఫ్ చీఫ్ హయతం అలీ తబతబాయిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. బీరూట్లో జరిపిన దాడుల్లో అతడు మరణించినట్లు పేర్కొంది. 1980లో హెజ్బొల్లాలో చేరిన తబతబాయి సిరియా ఆపరేషన్స్కు హెడ్గా, రాడ్వన్ ఫోర్స్కు కమాండర్గా పనిచేశాడని తెలిపింది. హెజ్బొల్లా గ్రూప్లో ఇతడు నంబర్ 2 లీడర్ అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ దాడుల్లో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు సమాచారం.
News November 24, 2025
హెజ్బొల్లా జనరల్ స్టాఫ్ చీఫ్ హతం: IDF

హెజ్బొల్లా జనరల్ స్టాఫ్ చీఫ్ హయతం అలీ తబతబాయిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. బీరూట్లో జరిపిన దాడుల్లో అతడు మరణించినట్లు పేర్కొంది. 1980లో హెజ్బొల్లాలో చేరిన తబతబాయి సిరియా ఆపరేషన్స్కు హెడ్గా, రాడ్వన్ ఫోర్స్కు కమాండర్గా పనిచేశాడని తెలిపింది. హెజ్బొల్లా గ్రూప్లో ఇతడు నంబర్ 2 లీడర్ అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ దాడుల్లో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు సమాచారం.


