News July 13, 2024

లోకేశ్‌ను కలిసిన జగన్‌పై దాడి కేసు అనుమానితుడు

image

AP: మాజీ సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేముల సతీశ్ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ప్రజాదర్బార్‌లో లోకేశ్‌తో కలిసి ఆయన ఫొటో దిగారు. కాగా ఏప్రిల్ 13న విజయవాడలో సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా జగన్‌పై రాయి దాడి జరిగింది. ప్రజలకు అభివాదం చేస్తూ పక్కకు తిరగడంతో గాయం తీవ్రత తగ్గింది. ఆ తర్వాత పోలీసులు ఈ కేసులో సతీశ్‌ను ఏ1గా చేర్చి నెల్లూరు జైలుకు తరలించగా బెయిల్‌పై బయటకు వచ్చారు.

Similar News

News March 26, 2026

ట్రంప్ నరకం చూపిస్తారు: వైబ్ హౌస్

image

ఇరాన్ తన ఓటమిని అంగీకరించకపోతే ఆ దేశాన్ని ఘోరంగా దెబ్బకొడతామని అమెరికా హెచ్చరించింది. ట్రంప్ అస్సలు తగ్గరని.. నరకాన్ని చూపిస్తారని వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ప్రస్తుతం యుద్ధం నాలుగో వారంలో ఉండగా అగ్రరాజ్యం తన లక్ష్యాలకు చాలా దగ్గరలో ఉందని వెల్లడించింది. ఒకవైపు పాకిస్థాన్, తుర్కియే మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నా ఇరాన్ లొంగిపోవడమే మార్గమని వాషింగ్టన్ స్పష్టం చేస్తోంది.

News March 26, 2026

రేపు రామ్ చరణ్ బర్త్‌డే.. ‘పెద్ది’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

image

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ‘పెద్ది’ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ రాబోతోంది. ‘Mass Rampage Begins’ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ SMను షేక్ చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. రేపు రాబోయే అప్‌డేట్‌లో టీజర్ లేదా సాంగ్ గ్లింప్స్ ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

News March 26, 2026

రేపు రామ్ చరణ్ బర్త్‌డే.. ‘పెద్ది’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

image

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ‘పెద్ది’ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ రాబోతోంది. ‘Mass Rampage Begins’ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ SMను షేక్ చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. రేపు రాబోయే అప్‌డేట్‌లో టీజర్ లేదా సాంగ్ గ్లింప్స్ ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.