News October 4, 2024

మ.2 గంటలకు జగన్ ప్రెస్‌మీట్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్‌ను ఏర్పాటుచేసిన అంశంపై మాట్లాడే అవకాశం ఉంది. కాగా ధర్మాసనం తీర్పుపై ఆయన YCP ముఖ్య నేతలతో సమావేశమై చర్చిస్తున్నారు.

Similar News

News November 22, 2025

తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఇంట్లో ఉండకూడదు: HC

image

తండ్రి పర్మిషన్ లేకుండా ఆయన ఇంట్లో కొడుకు ఉండటానికి వీల్లేదని రాజస్థాన్ హైకోర్టు తేల్చి చెప్పింది. సవాయ్ మాధోపూర్‌కు చెందిన ఖత్రీ, ఆయన కుమారుడికి మధ్య ఆస్తి వివాదంలో ఈ తీర్పిచ్చింది. తన బాగోగులు చూసుకోవడం లేదంటూ కొడుకు, కోడలిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఖత్రీ కోరారు. వివాదం పెద్దదై HCకి చేరింది. తానూ ఇంటి యజమానినేనంటూ కొడుకు వాదించాడు. తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఉండటానికి వీల్లేదని HC చెప్పింది.

News November 22, 2025

తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఇంట్లో ఉండకూడదు: HC

image

తండ్రి పర్మిషన్ లేకుండా ఆయన ఇంట్లో కొడుకు ఉండటానికి వీల్లేదని రాజస్థాన్ హైకోర్టు తేల్చి చెప్పింది. సవాయ్ మాధోపూర్‌కు చెందిన ఖత్రీ, ఆయన కుమారుడికి మధ్య ఆస్తి వివాదంలో ఈ తీర్పిచ్చింది. తన బాగోగులు చూసుకోవడం లేదంటూ కొడుకు, కోడలిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఖత్రీ కోరారు. వివాదం పెద్దదై HCకి చేరింది. తానూ ఇంటి యజమానినేనంటూ కొడుకు వాదించాడు. తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఉండటానికి వీల్లేదని HC చెప్పింది.

News November 22, 2025

తెలంగాణ డీసీసీలను ప్రకటించిన AICC

image

TG: రాష్ట్ర డీసీసీలకు కొత్త అధ్యక్షులను AICC ప్రకటించింది. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలకు DCC పగ్గాలు దక్కాయి. ఆలేరు MLA బీర్ల ఐలయ్య, నాగర్ కర్నూల్‌కు వంశీ, నిర్మల్‌కు ఎమ్మెల్యే బొజ్జు, పెద్దపల్లికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కరీంనగర్‌కు మేడిపల్లి సత్యం, వనపర్తి DCCగా శాట్ ఛైర్మన్ శివసేనారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పైన ఫొటోలో DCCల పూర్తి వివరాలు చూడొచ్చు.