News January 27, 2026

JBS TO మేడారం.. DAY/NIGHT బస్సులు

image

మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే నగరవాసులకు శుభవార్త. సికింద్రాబాద్ JBS నుంచి వన జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మేనేజర్ ఎల్.రవీందర్ తెలిపారు. రేపటి నుంచి జనవరి 31 వరకు 24 గంటల పాటు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్లాట్‌ఫాం నంబర్ 13 వద్ద బస్సులు ఉంటాయని వెల్లడించారు. ఈ విషయాన్ని జంట నగరాల ప్రయాణికులు గమనించి, ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT

Similar News

News February 7, 2026

HYDలో బస్ కంటే బండి బెటర్.. మీ కామెంట్?

image

RTC ఛార్జీలపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. SMలో వందల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. ఓ ప్రయాణికుడు RTC బస్సులో పరేడ్ గ్రౌండ్ నుంచి సికింద్రాబాద్ ప్రయాణించాడు. రూ.25 ఛార్జీ వసూలు చేశారని, దీన్ని చూస్తే బస్ కంటే, బండిపై వెళ్లడం మేలు అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. రామంతాపూర్ టు అంబర్‌పేట రూ.20 తీసుకోవడం అన్యాయం అన్నారు. దీనికంటే మెట్రో బెటర్ అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News February 7, 2026

HYDలో బస్ కంటే బండి బెటర్.. మీ కామెంట్?

image

RTC ఛార్జీలపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. SMలో వందల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. ఓ ప్రయాణికుడు RTC బస్సులో పరేడ్ గ్రౌండ్ నుంచి సికింద్రాబాద్ ప్రయాణించాడు. రూ.25 ఛార్జీ వసూలు చేశారని, దీన్ని చూస్తే బస్ కంటే, బండిపై వెళ్లడం మేలు అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. రామంతాపూర్ టు అంబర్‌పేట రూ.20 తీసుకోవడం అన్యాయం అన్నారు. దీనికంటే మెట్రో బెటర్ అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News February 7, 2026

HYDలో బస్ కంటే బండి బెటర్.. మీ కామెంట్?

image

RTC ఛార్జీలపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. SMలో వందల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. ఓ ప్రయాణికుడు RTC బస్సులో పరేడ్ గ్రౌండ్ నుంచి సికింద్రాబాద్ ప్రయాణించాడు. రూ.25 ఛార్జీ వసూలు చేశారని, దీన్ని చూస్తే బస్ కంటే, బండిపై వెళ్లడం మేలు అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. రామంతాపూర్ టు అంబర్‌పేట రూ.20 తీసుకోవడం అన్యాయం అన్నారు. దీనికంటే మెట్రో బెటర్ అంటున్నారు. దీనిపై మీ కామెంట్?