News May 19, 2024
జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల

JEE మెయిన్ పేపర్-2కి సంబంధించి సెషన్-2 ఫలితాలను NTA విడుదల చేసింది. ఈ రిజల్ట్స్ను https://jeemain.nta.ac.in./ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ప్లానింగ్ పేపర్లో ఏపీకి చెందిన కొలసాని సాకేత్ ప్రణవ్, కర్ణాటకకు చెందిన అరుణ్ 100 ఎన్టీఏ స్కోర్ సాధించారు. ఆర్కిటెక్చర్ పేపర్లో ఝార్ఖండ్కు చెందిన సులగ్న బాసక్, తమిళనాడుకు చెందిన ఆర్.ముత్తు 100 ఎన్టీఏ స్కోర్ పొందారు.
Similar News
News November 21, 2025
7337359375 నంబర్కు HI అని పంపితే..

AP: అన్నదాతలు ధాన్యం విక్రయించే ప్రక్రియను సులభతరం చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 7337359375 వాట్సాప్ నంబర్కు HI అని మెసేజ్ పంపితే సేవల వినియోగంపై AI వాయిస్ అవగాహన కల్పిస్తుందన్నారు. ‘తొలుత రైతులు ఆధార్ నంబర్ నమోదు చేశాక పేరును ధ్రువీకరించాలి. తర్వాత ధాన్యం విక్రయించే కేంద్రం, తేదీ, సమయం, ఎన్ని బస్తాలు అమ్ముతారో నమోదుచేయాలి. వెంటనే స్లాట్ బుక్ అవుతుంది’ అని చెప్పారు.
News November 21, 2025
750 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 750 LBO పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. TGలో 88, APలో 5 పోస్టులు ఉన్నాయి. వయసు 20 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్క్రీనింగ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 21, 2025
ప్రసార్భారతిలో 29 పోస్టులకు నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని <


