News October 11, 2024
Jobs Info: ఆఫర్ లెటర్స్ పంపడం ఆపేస్తున్న ఇన్ఫోసిస్

Infosys హైరింగ్ ప్రాసెస్ మొత్తం మార్చేస్తోందని సమాచారం. జాబ్ ఆఫర్లు, అటాచ్మెంట్లను ఈ-మెయిళ్లకు పంపించదు. ఇకపై ఉద్యోగార్థులే కంపెనీ ఇంటర్నల్ సిస్టమ్స్లో లాగినై అప్లికేషన్ డీటెయిల్స్ను యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. మోసాలు, స్కామ్లు జరగకుండా, హైరింగ్ ప్రాసెస్ను మరింత సౌకర్యంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. https://career.infosys.com/offerValidationలోనే ఆఫర్ లెటర్లు ఇవ్వనుంది.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.


