News June 23, 2024
ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తెస్తే చాలు: రోహిత్

బంగ్లాదేశ్తో మ్యాచ్లో ఎనిమిది మంది బ్యాటర్లతో బరిలోకి దిగడం కలిసొచ్చిందని కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు. ‘టీ20ల్లో ఎక్కువగా ఫిఫ్టీలు, సెంచరీలు అవసరం లేదనుకుంటా. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తెస్తే పరుగులు ఆటోమెటిక్గా వస్తాయి. పాండ్య బ్యాటింగ్లో మెరిస్తే మాదే పైచేయి అవుతుంది. బౌలర్గాను అతను కీలకమైన ప్లేయర్. కుల్దీప్, బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


