News November 25, 2024
అధికారులను ప్రశ్నించిన జస్టిస్ పీసీఘోష్ కమిషన్

TG: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా జస్టిస్ పీసీఘోష్ కమిషన్ మేడిగడ్డ ఏఈఈ, డీఈలను విచారించింది. నిర్మాణం, పనుల వివరాలపై ఆరా తీసింది. క్షేత్రస్థాయి పనుల రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్న కమిషన్, పనులపై ప్లేస్మెంట్ రికార్డులను అడిగి తెలుసుకుంది. ప్రాజెక్టు DPR, అనుమతులు సహా పలు అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం.
Similar News
News December 3, 2025
APPSC పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

APPSC ఈ క్యాలెండర్ ఇయర్లో విడుదల చేసిన 21 ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను <
News December 3, 2025
టెన్త్ అర్హతతో 362 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 362 మల్టీ టాస్కింగ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్( టైర్ 1, టైర్ 2) ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు. వెబ్సైట్: mha.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News December 3, 2025
HALలో అప్రెంటిస్ పోస్టులు

HAL గ్రాడ్యుయేట్, డిప్లొమా, ట్రేడ్(EX-ITI) అప్రెంటిస్లను భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్, డిప్లొమా ఉత్తీర్ణులు www.mhrdnats.gov.in పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిప్లొమా విద్యార్థులను ఈనెల 8 -13వరకు, ఇంజినీరింగ్ అభ్యర్థులను ఈనెల 17-20 తేదీల్లో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. EX ITI అభ్యర్థులు NAPS అప్రెంటిస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, దరఖాస్తును ఈ నెల 15లోగా పంపాలి. hal-india.co.in


