News March 20, 2025
KCR నియంతలా వ్యవహరించారు: గుమ్మడి నరసయ్య

ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ.. సామాన్యుడిలా జీవితం గడుపుతున్న కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాజీ CM KCRపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అన్నీ తానే అనే పద్ధతిలో, ఒక నియంతలా వ్యవహరించారని ఆరోపించారు. ఆయన మంత్రులను, పార్టీ నేతలను ఎవ్వరినీ దగ్గరకు కూడా రానివ్వడని తెలిపారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జనాలతో మమేకం అవుతున్నారని, రేవంత్ ప్రజల మనిషి అంటూ అభినందించారు.
Similar News
News November 27, 2025
పల్లె పోరు.. నేటి నుంచి నేటి నుంచి నామినేషన్లు

ఖమ్మం జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11న 7మండలాల్లోని 192 గ్రామాలు, 1740వార్డులకు, రెండో విడత డిసెంబర్ 14న 6మండలాల్లోని 183 గ్రామాలు, 1686 వార్డులకు, మూడో విడత డిసెంబర్ 17న 7మండలాల్లోని 191 గ్రామాలు, 1742 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.
News November 27, 2025
పల్లె పోరు.. నేటి నుంచి నేటి నుంచి నామినేషన్లు

ఖమ్మం జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11న 7మండలాల్లోని 192 గ్రామాలు, 1740వార్డులకు, రెండో విడత డిసెంబర్ 14న 6మండలాల్లోని 183 గ్రామాలు, 1686 వార్డులకు, మూడో విడత డిసెంబర్ 17న 7మండలాల్లోని 191 గ్రామాలు, 1742 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.
News November 27, 2025
పల్లె పోరు.. నేటి నుంచి నేటి నుంచి నామినేషన్లు

ఖమ్మం జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11న 7మండలాల్లోని 192 గ్రామాలు, 1740వార్డులకు, రెండో విడత డిసెంబర్ 14న 6మండలాల్లోని 183 గ్రామాలు, 1686 వార్డులకు, మూడో విడత డిసెంబర్ 17న 7మండలాల్లోని 191 గ్రామాలు, 1742 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.


