News November 29, 2024
30 ఏళ్ల క్రితం కిడ్నాప్.. ఇప్పుడు తిరిగొచ్చాడు

1993, సెప్టెంబర్ 8న ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లో కిడ్నాపైన రాజు 30 ఏళ్ల తర్వాత తిరిగొచ్చారు. స్కూల్ నుంచి వస్తుండగా తనను కిడ్నాప్ చేసి రాజస్థాన్ తీసుకెళ్లారని అతను చెప్పారు. రోజూ కొడుతూ పని చేయించారని, పారిపోకుండా రాత్రి పూట తాళ్లతో కట్టేసేవారని చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు తప్పించుకొని ఢిల్లీ చేరుకున్న అతను 5 రోజుల కిందట ఖోడా పోలీసులను సంప్రదించారు. వారు మీడియా సాయంతో కుటుంబం వద్దకు చేర్చారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


