News January 8, 2025

గవర్నర్‌కు కిషన్ రెడ్డి ఫిర్యాదు

image

TG: హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనపై గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో బీజేపీ నాయకులు గాయపడ్డారని, రాజకీయ ప్రత్యర్థులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన అందించేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.

Similar News

News November 25, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 25, 2025

SIR: బెంగాల్ నుంచి వెళ్లిపోతున్న ఇల్లీగల్ మైగ్రెంట్లు

image

బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) నిర్వహిస్తుండటంతో వందలాది మంది ఇల్లీగల్ మైగ్రెంట్లు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోతున్నారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి పత్రాలు తనిఖీ చేస్తుండటంతో తప్పించుకోలేమనే భావనతో ముందే బార్డర్ దాటుతున్నారు. ఈ నెల ప్రారంభం నుంచే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పనుల కోసం ఇండియాలోకి వచ్చామని, తమ వద్ద ఎలాంటి సర్టిఫికెట్లు లేవని చాలా మంది చెబుతున్నారని సమాచారం.

News November 25, 2025

SIR: బెంగాల్ నుంచి వెళ్లిపోతున్న ఇల్లీగల్ మైగ్రెంట్లు

image

బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) నిర్వహిస్తుండటంతో వందలాది మంది ఇల్లీగల్ మైగ్రెంట్లు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోతున్నారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి పత్రాలు తనిఖీ చేస్తుండటంతో తప్పించుకోలేమనే భావనతో ముందే బార్డర్ దాటుతున్నారు. ఈ నెల ప్రారంభం నుంచే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పనుల కోసం ఇండియాలోకి వచ్చామని, తమ వద్ద ఎలాంటి సర్టిఫికెట్లు లేవని చాలా మంది చెబుతున్నారని సమాచారం.