News April 29, 2024
KMM: ఎంపీ అభ్యర్థుల ప్రచారం.. ఓ ‘అగ్గి’ పరీక్షే

లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణులు సతమతమవుతున్నాయి . వారికి ఎండ ఓ సవాలుగా మారింది. రెండు వారాలు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంది. ఎండ తీవ్రతతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
Similar News
News November 27, 2025
పల్లె పోరు.. నేటి నుంచి నేటి నుంచి నామినేషన్లు

ఖమ్మం జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11న 7మండలాల్లోని 192 గ్రామాలు, 1740వార్డులకు, రెండో విడత డిసెంబర్ 14న 6మండలాల్లోని 183 గ్రామాలు, 1686 వార్డులకు, మూడో విడత డిసెంబర్ 17న 7మండలాల్లోని 191 గ్రామాలు, 1742 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.
News November 27, 2025
పల్లె పోరు.. నేటి నుంచి నేటి నుంచి నామినేషన్లు

ఖమ్మం జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11న 7మండలాల్లోని 192 గ్రామాలు, 1740వార్డులకు, రెండో విడత డిసెంబర్ 14న 6మండలాల్లోని 183 గ్రామాలు, 1686 వార్డులకు, మూడో విడత డిసెంబర్ 17న 7మండలాల్లోని 191 గ్రామాలు, 1742 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.
News November 27, 2025
పల్లె పోరు.. నేటి నుంచి నేటి నుంచి నామినేషన్లు

ఖమ్మం జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11న 7మండలాల్లోని 192 గ్రామాలు, 1740వార్డులకు, రెండో విడత డిసెంబర్ 14న 6మండలాల్లోని 183 గ్రామాలు, 1686 వార్డులకు, మూడో విడత డిసెంబర్ 17న 7మండలాల్లోని 191 గ్రామాలు, 1742 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.


