News April 5, 2024
KMM: డయల్ 100కు 4,205 ఫోన్ కాల్స్: సీపీ

శాంతిభద్రతల సమస్యలకు సంబంధించి ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేలా ప్రవేశపెట్టిన డయల్ 100కు మార్చి నెలలో 4,205 మంది ఫోన్ చేశారని సీపీ సునీల్ దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 75 ఫోన్లకు సంబంధించి FIRలు నమోదు చేశామని వెల్లడించారు. వీటిలో మహిళలపై వేధింపులు, చోరీలు, ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలు వంటివి ఉన్నాయని తెలిపారు.
Similar News
News November 25, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం
∆} ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సిపిఎం ధర్నా
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం రూరల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశం
∆} నేలకొండపల్లి, తల్లాడ రైతు వేదికల్లో రైతు నేస్తం
∆} రైతులతో వైరా ఎమ్మెల్యే సమావేశం
∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేక పూజలు
News November 25, 2025
మహిళా సంఘాలకు రూ.19.27 కోట్లు: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం జిల్లాలోని 19,670 మహిళా స్వయం సహాయక సంఘాలకు నేడు రూ.19.27 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మధిర నియోజకవర్గంలో 4,782 సంఘాలకు రూ.4.99 కోట్లు పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించి ఈ పథకాన్ని పునరుద్ధరించిందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News November 25, 2025
మహిళా సంఘాలకు రూ.19.27 కోట్లు: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం జిల్లాలోని 19,670 మహిళా స్వయం సహాయక సంఘాలకు నేడు రూ.19.27 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మధిర నియోజకవర్గంలో 4,782 సంఘాలకు రూ.4.99 కోట్లు పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించి ఈ పథకాన్ని పునరుద్ధరించిందని కలెక్టర్ స్పష్టం చేశారు.


