News April 4, 2024

KMR: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలో గురువారం జరిగింది. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బుర్గుల్ గ్రామానికి చెందిన చాకలి పోశయ్య గ్రామ శివారు మీదుగా వెళ్లే నిజాంసాగర్ కెనాల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News December 24, 2025

NZB: రాబోయే ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే రానున్న రోజుల్లో జరుగనున్న MPTC, ZPTC ఎన్నికలను కూడా సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్‌లో MPDOలు, MPOలు సక్సెస్ మీట్ నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల విధులు ఎప్పుడు కూడా సవాళ్లతో కూడుకుని ఉంటాయని అన్నారు.

News December 24, 2025

NZB: రాబోయే ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే రానున్న రోజుల్లో జరుగనున్న MPTC, ZPTC ఎన్నికలను కూడా సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్‌లో MPDOలు, MPOలు సక్సెస్ మీట్ నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల విధులు ఎప్పుడు కూడా సవాళ్లతో కూడుకుని ఉంటాయని అన్నారు.

News December 24, 2025

NZB: రాబోయే ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే రానున్న రోజుల్లో జరుగనున్న MPTC, ZPTC ఎన్నికలను కూడా సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్‌లో MPDOలు, MPOలు సక్సెస్ మీట్ నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల విధులు ఎప్పుడు కూడా సవాళ్లతో కూడుకుని ఉంటాయని అన్నారు.