News April 15, 2025
KMR: కుమారుని పెళ్లి.. తండ్రి మృతి

రాజంపేట మండలం శివయ్య పల్లి గ్రామంలో సోమవారం కుమారుడి వివాహ వేడుకల్లో తండ్రి మృతి చెందడం కలకలం రేపింది. గజ్జెల వెంకటి(57) అతని కుమారుని పెళ్లి వేడుకలో ఫంక్షన్ హాల్లో పని చేస్తుండగా 11KV విద్యుత్ తీగలు తగలడంతో కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పుష్పరాజు తెలిపారు.
Similar News
News November 25, 2025
మంచిర్యాల జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు

మంచిర్యాల జిల్లాలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో డిసెంబర్ 11న దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట, 14న రెండో విడతలో బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల్, తాండూరు, వేమనపల్లి, 17న మూడో విడతలో భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఉ.7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరుగుతాయి.
News November 25, 2025
మంచిర్యాల జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు

మంచిర్యాల జిల్లాలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో డిసెంబర్ 11న దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట, 14న రెండో విడతలో బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల్, తాండూరు, వేమనపల్లి, 17న మూడో విడతలో భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఉ.7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరుగుతాయి.
News November 25, 2025
మంచిర్యాల జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు

మంచిర్యాల జిల్లాలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో డిసెంబర్ 11న దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట, 14న రెండో విడతలో బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల్, తాండూరు, వేమనపల్లి, 17న మూడో విడతలో భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఉ.7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరుగుతాయి.


