News May 3, 2024

KMR: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

బిక్కనూర్ మండలంలోని పొందుర్తి ఆర్టీఏ చెక్‌పోస్ట్ 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి చనిపోయాడు.
కామారెడ్డికి చెందిన అర్కల వెంకట్ (39) అనే వ్యక్తి చెక్‌పోస్ట్ వద్ద రోడ్డుపై ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాదు నుంచి అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆయన స్పాట్‌లోనే మృతిచెందాడు. ఈ మేరకు ఎస్సై సాయికుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు.

Similar News

News December 20, 2025

నేషనల్ ఫుట్‌బాల్ టోర్నీకి నిజామాబాద్ జిల్లా క్రీడాకారుణులు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయస్థాయి ఫుట్‌బాల్ టోర్నీకి NZB జిల్లా క్రీడాకారుణులు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన హరిణి యాదవ్, పూర్విక U-14 విభాగంలో, జాహ్నవి యాదవ్, సాయి సమీక్ష U-17 విభాగంలో ఎంపికయ్యారు. U-14 విభాగంలో ఎంపికైన వారు కాశ్మీర్‌లో, U-17 విభాగంలో ఎంపికైన వారు కేరళలో జరిగే జాతీయ స్థాయి టోర్నీలో పాల్గొంటారు.

News December 20, 2025

నేషనల్ ఫుట్‌బాల్ టోర్నీకి నిజామాబాద్ జిల్లా క్రీడాకారుణులు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయస్థాయి ఫుట్‌బాల్ టోర్నీకి NZB జిల్లా క్రీడాకారుణులు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన హరిణి యాదవ్, పూర్విక U-14 విభాగంలో, జాహ్నవి యాదవ్, సాయి సమీక్ష U-17 విభాగంలో ఎంపికయ్యారు. U-14 విభాగంలో ఎంపికైన వారు కాశ్మీర్‌లో, U-17 విభాగంలో ఎంపికైన వారు కేరళలో జరిగే జాతీయ స్థాయి టోర్నీలో పాల్గొంటారు.

News December 19, 2025

NZB: ప్రజల సహకారంతోనే జీపీ ఎన్నికలు ప్రశాంతం: సీపీ

image

ప్రజలు, పోలీసు అధికారుల మధ్య సమన్వయంతోనే GP ఎన్నికలు నజావుగా నిర్వహించామని సీపీ సాయిచైతన్య తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్డు వెలువడిన నాటి నుంచి Dec 17 వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతల కోసం కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఎనలేని కృషి చేశారన్నారు.