News April 7, 2025
KMR: సుప్రీంకోర్టు న్యాయవాదిని కలిసిన ప్రభుత్వ సలహాదారు

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ కుర్షిద్ను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వక్ఫ్ బోర్డ్ చట్టంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జావిద్ అహ్మద్ తదితరులు ఉన్నారు.
Similar News
News November 17, 2025
రేగిడి ఆమదాలవలస: నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

రేగిడి ఆమదాలవలస మండలం తునివాడ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం నాగావళి నదిలో చేపల వేటకు వెళ్లి అనంతరం స్నానానికి దిగి గల్లంతైన లక్ష్మణరావు(55) గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టిన లభించలేదు. ఇవాళ డెడ్ బాడీ ఖండ్యాం నదిలో గుర్తించి ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య , ఇద్దరు, కుమార్తెలు ఉన్నారు.
News November 17, 2025
రేగిడి ఆమదాలవలస: నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

రేగిడి ఆమదాలవలస మండలం తునివాడ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం నాగావళి నదిలో చేపల వేటకు వెళ్లి అనంతరం స్నానానికి దిగి గల్లంతైన లక్ష్మణరావు(55) గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టిన లభించలేదు. ఇవాళ డెడ్ బాడీ ఖండ్యాం నదిలో గుర్తించి ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య , ఇద్దరు, కుమార్తెలు ఉన్నారు.
News November 17, 2025
సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్?

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చిస్తున్నారు. తొలుత వచ్చే నెలలో షెడ్యూల్ ఇవ్వాలని భావించినా దాన్ని ఈ నెలలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. SC ఆదేశాల ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు టాక్. తొలుత నిర్వహించే సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం.


