News March 1, 2025

KMR: 12579 విద్యార్థులు.. 54 సెంటర్లు

image

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ అధికారులు సర్వం సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో పదో తరగతిలో 12,579 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందు కోసం జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పదో తరగతి వార్షిక పరీక్షలు మాల్ ప్రాక్టీస్‌కు తావివ్వకుండా, పకడ్బందీగా నిర్వహించాలని శుక్రవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు ఆదేశించారు.

Similar News

News November 24, 2025

HYD: కారు ప్రమాదంలో సజీవదహనమైన దుర్గాప్రసాద్

image

శామీర్‌పేట్ ORRపై జరిగిన ప్రమాదంలో కారులో సజీవదహనమైన వ్యక్తి దుర్గాప్రసాద్ (34)గా పోలీసులు గుర్తించారు. హనుమకొండ ప్రాంత వాసి అని తెలిపారు. నగరంలో వ్యాపారం నిమిత్తం వచ్చి ఇంటికి వెళ్లేందుకు దుండిగల్‌లోని ORR వైపు మళ్లించాడని, శామీర్‌పేట్ ఎగ్జిట్ దాటిన తర్వాత ఉదయం 5:50 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కారులో హీటర్ ఆన్ చేసి నిద్రించాడేమోనని? అనుమానిస్తున్నారు.

News November 24, 2025

HYD: కారు ప్రమాదంలో సజీవదహనమైన దుర్గాప్రసాద్

image

శామీర్‌పేట్ ORRపై జరిగిన ప్రమాదంలో కారులో సజీవదహనమైన వ్యక్తి దుర్గాప్రసాద్ (34)గా పోలీసులు గుర్తించారు. హనుమకొండ ప్రాంత వాసి అని తెలిపారు. నగరంలో వ్యాపారం నిమిత్తం వచ్చి ఇంటికి వెళ్లేందుకు దుండిగల్‌లోని ORR వైపు మళ్లించాడని, శామీర్‌పేట్ ఎగ్జిట్ దాటిన తర్వాత ఉదయం 5:50 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కారులో హీటర్ ఆన్ చేసి నిద్రించాడేమోనని? అనుమానిస్తున్నారు.

News November 24, 2025

సిరిసిల్ల జిల్లాలో వార్డు సభ్యుల రిజర్వేషన్ల స్థానాలు ఖరారు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వార్డు సభ్యుల రిజర్వేషన్ల స్థానాలను ఖరారు చేస్తూ గెజిట్ జారీ అయింది. మొత్తం 260 పంచాయతీలలో 2268 వార్డులకు గాను రిజర్వేషన్లు ప్రకటించారు.
ఇందులో
573 పంచాయితీలు జనరల్ అభ్యర్థులకు కేటాయించగా,
471 జనరల్ మహిళ,
331 బిసి జనరల్,
222 బీసీ మహిళ,
265 ఎస్సీ జనరల్,
177 ఎస్సీ మహిళ,
123 ఎస్టీ జనరల్,
106 ఎస్టీ మహిళకు కేటాయించారు.