News January 26, 2025
KNR: రాజీవ్ ఆరోగ్యశ్రీలో 20,474 మందికి చికిత్స: కలెక్టర్

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 20, 474 మంది పేదలకు ఉచిత చికిత్స అందించామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పథకంలో కొత్తగా 163 చికిత్సలను ప్రభుత్వం చేర్చింది. ఈ పథకం ద్వారా మొత్తం 1837 చికిత్సలకు ఉచిత వైద్యం అందుతోందన్నారు. హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఉన్నత ప్రమాణాలను పాటించినందుకు నేషనల్ క్వాలిటీ ఎనురెన్స్ స్టాండర్డ్ అవార్డుకు ఎంపిక అయిందన్నారు.
Similar News
News January 4, 2026
కరీంనగర్: బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. రోడ్లపై మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ 188, పోలీసు చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News January 4, 2026
కరీంనగర్: బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. రోడ్లపై మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ 188, పోలీసు చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News January 4, 2026
కరీంనగర్: బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. రోడ్లపై మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ 188, పోలీసు చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


