News March 5, 2025
KNR: ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

ఉమ్మడి KNR, ADB, NZB, MDK ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో భాగంగా 11వ రౌండ్ తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. 11వ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4935(75675), కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 4387(70565), బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 3473(60419) ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి 5,110 లీడింగ్లో కొనసాగుతున్నారు.
Similar News
News September 18, 2025
అమీర్పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది!

నగరంలోని షాపింగ్ ప్రియులకు శుభవార్త. సిటీ నడిబొడ్డున ఉన్న అమీర్పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది. 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించిన అతిపెద్ద షాపింగ్ మాల్ ఇది. ఈ దసరాకు ఇక్కడ ఫ్యాషన్, గ్రాసరీ, హోమ్ వేర్, వస్తు సామగ్రిపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. కుటుంబంలోని అన్ని తరాల వారిని దృష్టిలో పెట్టుకొని అమీర్పేటలో బ్రాంచ్ ఓపెన్ చేసినట్లు ఫౌండర్ శ్రీ పొట్టి వెంటటేశ్వర్లు తెలిపారు.
News September 18, 2025
అమరావతి: మీడియా పాసులు జారీలో… కిందిస్థాయి సిబ్బంది అత్యుత్సాహం!

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాసులను జారీ చేసే విషయంలో ఓ ముఖ్య కార్యదర్శి PA, అదనపు కార్యదర్శి ఆఫీసు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. CMO నుంచి పాసులు జారీ చేయాలని ఆదేశాలు వచ్చినా కనీసం లెక్క చేయకపోవడం గమనార్హం. అసెంబ్లీ సందర్భంగా జరిగే చర్చలను, అందులోని అంశాలను ఎప్పటికప్పుడు చేరవేసే మీడియా పట్ల లెక్కలేని విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదని రిపోర్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News September 18, 2025
అమీర్పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది!

నగరంలోని షాపింగ్ ప్రియులకు శుభవార్త. సిటీ నడిబొడ్డున ఉన్న అమీర్పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది. 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించిన అతిపెద్ద షాపింగ్ మాల్ ఇది. ఈ దసరాకు ఇక్కడ ఫ్యాషన్, గ్రాసరీ, హోమ్ వేర్, వస్తు సామగ్రిపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. కుటుంబంలోని అన్ని తరాల వారిని దృష్టిలో పెట్టుకొని అమీర్పేటలో బ్రాంచ్ ఓపెన్ చేసినట్లు ఫౌండర్ శ్రీ పొట్టి వెంటటేశ్వర్లు తెలిపారు.