News March 11, 2025
KTDM: ‘ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి’

అశ్వారావుపేట మండలంలోని పాతరెడ్డిగూడెం గ్రామ పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిందని, ఆ పంచాయతీలో 110 కొండరెడ్ల కుటుంబాలు నివాసం ఉండగా కేవలం 13 మందికి ఇందిరమ్మ గృహలు మంజూరు చేశారని ఆదివాసీ కొండరెడ్ల సంఘం ఆధ్వర్యంలో గిరిజన దర్బార్లో పీవోకు వినతిపత్రం సమర్పించారు.
Similar News
News October 25, 2025
నిర్మల్: అద్భుత దృశ్యం.. ఆకాశం ముక్కలైనట్లుగా.!

నిర్మల్ జిల్లాలో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. సాయంత్రం ఆకాశం ముక్కలైనట్లు ఏర్పడిన ఈ అరుదైన మేఘాల పలకలు (ఆల్టోక్యుములస్ లేదా సిర్రోక్యుములస్ లాంటివి) ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఎటు చూసినా గీతలు గీసినట్టుగా, అల్లినట్టుగా ఉన్న ఈ మేఘాలు కనువిందు చేశాయి. సాధారణంగా వర్షానికి ముందు కనిపించే ఈ ఆకారాలు వాతావరణ మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి.
News October 25, 2025
పాములను పూజించడం వెనుక పర్యావరణ హితం

సాధారణంగా శీతాకాలంలో, పంటలు ఇంటికొచ్చే సమయంలో పాములు పుట్టల నుంచి, వాటి రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. ఈ సమయంలో వాటిని హింసించకుండా ఉండేందుకు ఈ పండుగ జరుపుతారు. నాగ దేవతలు పొలాల్లోని ధాన్యాన్ని నాశనం చేసే ఎలుకలను వేటాడి, పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. ప్రకృతిలోని ఏ జీవినీ సంహరించకుండా, ప్రతి ప్రాణికీ జీవించే హక్కును గౌరవించాలని మన ఆచారం బోధిస్తుంది. పాములను పూజించడం ద్వారా నాగజాతిని కాపాడినట్లే.
News October 25, 2025
ఏపీ TET-2025 షెడ్యూల్ ఇదే..

ఏపీలో <


