News March 17, 2024
కర్నూలు: ఆరోగ్యశ్రీ పేరుతో భారీ కుంభకోణం.. కేసులు నమోదు

కర్నూలులోని శ్రీగాయత్రీ ఆసుపత్రి నిర్వాహకుడు జిలానీబాషా, జ్యోతి డయాగ్నస్టిక్ మేనేజర్ కిరణ్పై నాలుగో పట్టణ పోలీసుస్టేషన్లో శనివారం కేసునమోదైంది. వైఎస్సార్ ఆసరా పథకం కింద 2022 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు 1,470మందికి పైగా పక్షవాత రోగులకు చికిత్స చేసినట్లు తప్పుడు నివేదికలతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు.రూ.5.28 కోట్లు అవినీతికి పాల్పడినట్లు విచారణలో బయటపడటంతో ఆసుపత్రి అనుమతిని రద్దు చేశారు.
Similar News
News January 28, 2026
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు పెద్దతుంబలం విద్యార్థిని

ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామానికి చెందిన శ్రీలత ఖోఖోలో జాతీయ స్థాయికి ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. పెద్దతుంబలంలో 7వ తరగతి చదువుతున్న ఆమె.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబర్చింది. దీంతో ఆంధ్ర టీం తరఫున జాతీయ పోటీల్లో పాల్గొననుంది. ఈనెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో జరిగే పోటీల్లో పాల్గొననుంది.
News January 28, 2026
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు పెద్దతుంబలం విద్యార్థిని

ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామానికి చెందిన శ్రీలత ఖోఖోలో జాతీయ స్థాయికి ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. పెద్దతుంబలంలో 7వ తరగతి చదువుతున్న ఆమె.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబర్చింది. దీంతో ఆంధ్ర టీం తరఫున జాతీయ పోటీల్లో పాల్గొననుంది. ఈనెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో జరిగే పోటీల్లో పాల్గొననుంది.
News January 28, 2026
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు పెద్దతుంబలం విద్యార్థిని

ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామానికి చెందిన శ్రీలత ఖోఖోలో జాతీయ స్థాయికి ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. పెద్దతుంబలంలో 7వ తరగతి చదువుతున్న ఆమె.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబర్చింది. దీంతో ఆంధ్ర టీం తరఫున జాతీయ పోటీల్లో పాల్గొననుంది. ఈనెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో జరిగే పోటీల్లో పాల్గొననుంది.


