News July 29, 2024
రాజకీయ స్వార్థం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేశారు: YCP

AP: రాజకీయ స్వార్థం కోసం తప్పుడు ప్రచారం చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూటమి ప్రభుత్వం తీసివేసిందని YCP ట్వీట్ చేసింది. ‘సమగ్ర సర్వే విషయంలో యూటర్న్ తీసుకున్నారంటే దాని అర్థం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అంగీకరించినట్టే. ఈ యాక్ట్ అమలు ప్రక్రియలో సర్వే కూడా భాగమే. పథకాల పేర్లు మారిస్తేనో, బొమ్మలు తీసేస్తేనో ప్రజలకు అన్నీ చేసినట్టు కాదు. దీనివల్ల రైతులకు ఒనగూరిందేమీ లేదు’ అని పేర్కొంది.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


