News May 20, 2024
జూన్ 4 తర్వాత మాట్లాడుదాం: పెద్దిరెడ్డి

AP: వైసీపీ నేతలు విదేశాలకు పారిపోతున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. నారా లోకేశ్ బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జూన్ 4న ఫలితాల తర్వాత అన్ని మాట్లాడుదాం అని అన్నారు. వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే పోలింగ్ పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు చంద్రబాబే కారణమని ఆరోపించారు.
Similar News
News November 18, 2025
చానెల్ CEO లీనా నాయర్ గురించి తెలుసా?

అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ ‘Chanel’ గ్లోబల్ సీఈఓ లీనా నాయర్ భారతీయురాలని మీకు తెలుసా. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పుట్టి పెరిగిన లీనా మేనేజ్మెంట్ డిగ్రీ చేశారు. 1992లో HULలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అక్కడ ఆమె దక్షతను మెచ్చి చానెల్ CEOగా ఎంపిక చేశారు. ఆమె అందించిన సేవలకు గానూ యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవమైన కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు.
News November 18, 2025
చానెల్ CEO లీనా నాయర్ గురించి తెలుసా?

అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ ‘Chanel’ గ్లోబల్ సీఈఓ లీనా నాయర్ భారతీయురాలని మీకు తెలుసా. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పుట్టి పెరిగిన లీనా మేనేజ్మెంట్ డిగ్రీ చేశారు. 1992లో HULలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అక్కడ ఆమె దక్షతను మెచ్చి చానెల్ CEOగా ఎంపిక చేశారు. ఆమె అందించిన సేవలకు గానూ యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవమైన కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు.
News November 18, 2025
32,438 పోస్టులు.. పరీక్షలు వాయిదా

ఈ నెల 17 నుంచి DEC చివరి వారం వరకు జరగాల్సిన గ్రూప్-D పరీక్షలను వాయిదా వేసినట్లు RRB ప్రకటనలో తెలిపింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి 2026 జనవరి 16 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఎగ్జామ్ సిటీ, డేట్ వివరాలు రేపటి నుంచి <


