News March 17, 2024

లోక్ సభ పోరు.. NGKL కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

image

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మహబూబ్ నగర్ పరిధిలో BRS, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. అటూ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని ప్రచారం ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థి తేలాల్సి ఉంది. ఇక్కడ BRS, కాంగ్రెస్‌ అభ్యర్థులపై స్పష్టత వస్తే ప్రచారం ఊపందుకోనుంది.

Similar News

News November 26, 2025

మహబూబ్‌నగర్‌లో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు ఇలా..!

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని మొత్తం 423 గ్రామ పంచాయతీలకు, 3,674 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

మొదటి దశ: గండీడ్, మహమ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్, మహబూబ్‌నగర్ మండలాలు.
రెండో దశ: హన్వాడ, సీసీకుంట, కౌకుంట్ల, మిడ్జిల్, దేవరకద్ర మండలాలు.
మూడో దశ: అడ్డాకుల్, మూసాపేట్, భూత్‌పూర్, బాలానగర్, జడ్చర్ల మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

News November 26, 2025

మహబూబ్‌నగర్‌లో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు ఇలా..!

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని మొత్తం 423 గ్రామ పంచాయతీలకు, 3,674 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

మొదటి దశ: గండీడ్, మహమ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్, మహబూబ్‌నగర్ మండలాలు.
రెండో దశ: హన్వాడ, సీసీకుంట, కౌకుంట్ల, మిడ్జిల్, దేవరకద్ర మండలాలు.
మూడో దశ: అడ్డాకుల్, మూసాపేట్, భూత్‌పూర్, బాలానగర్, జడ్చర్ల మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

News November 24, 2025

MBNR: గ్రీవెన్స్ డేలో 19 ఫిర్యాదులు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి మొత్తం 19 మంది అర్జీదారుల వినతులను స్వీకరించి, పరిశీలించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపైనా వెంటనే స్పందించిన ఎస్పీ, సంబంధిత స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.