News September 24, 2025
మార్కెట్లను వెంటాడుతున్న నష్టాలు

దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాలు వెంటాడుతున్నాయి. ఇవాళ కూడా మార్కెట్లు రెడ్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయాయి. కొన్ని కంపెనీలు మినహా అన్ని రంగాల షేర్లు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నెగటివ్ సైన్, అమెరికా H1B వీసా నిబంధనలు ఈ నష్టాలకు కారణంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Similar News
News February 9, 2026
394 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News February 9, 2026
గొర్రె, మేక పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.
News February 9, 2026
దీపాన్ని ఎలా వెలిగించాలంటే?

దీపారాధన చేసేటప్పుడు ముందుగా కుందుల్లో నూనె పోయాలి. ఆ తర్వాతే వత్తులు వేయాలి. వెండి, ఇత్తడి, మట్టి కుందులు వాడటం శ్రేష్ఠం. స్టీలు కుందులు అస్సలు వాడకూడదు. దీపపు కుందును నేరుగా నేలపై పెట్టడం మంచిది కాదు. పళ్లెం లేదా తమలపాకుపై ఉంచాలి. అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. ఏకహారతి లేదా అగరవత్తి సాయంతో వెలిగించాలి. దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుంది.


