News September 21, 2024
లంచ్: భారత్ ఆధిక్యం 432 రన్స్

బంగ్లాదేశ్తో తొలి టెస్టులో భారత్ 432 రన్స్ ఆధిక్యం సాధించింది. మూడో రోజు లంచ్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. క్రీజులో గిల్(86), పంత్(82) ఉన్నారు. వీరిద్దరూ 138 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. బంగ్లా బౌలర్లు లంచ్ వరకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 376, బంగ్లా 149 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 3, 2025
APPSC పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

APPSC ఈ క్యాలెండర్ ఇయర్లో విడుదల చేసిన 21 ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను <
News December 3, 2025
టెన్త్ అర్హతతో 362 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 362 మల్టీ టాస్కింగ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్( టైర్ 1, టైర్ 2) ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు. వెబ్సైట్: mha.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News December 3, 2025
HALలో అప్రెంటిస్ పోస్టులు

HAL గ్రాడ్యుయేట్, డిప్లొమా, ట్రేడ్(EX-ITI) అప్రెంటిస్లను భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్, డిప్లొమా ఉత్తీర్ణులు www.mhrdnats.gov.in పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిప్లొమా విద్యార్థులను ఈనెల 8 -13వరకు, ఇంజినీరింగ్ అభ్యర్థులను ఈనెల 17-20 తేదీల్లో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. EX ITI అభ్యర్థులు NAPS అప్రెంటిస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, దరఖాస్తును ఈ నెల 15లోగా పంపాలి. hal-india.co.in


