News August 27, 2024
మదనపల్లె ఘటన సీన్ రీకన్స్ట్రక్షన్

AP: రాష్ట్రంలో సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయ దస్త్రాల దగ్ధం కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఏఎస్పీ రాజ్కమల్, సీఐడీ ఎస్పీ వేణుగోపాల్ పాల్గొన్నారు. పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్ తేజను ప్రశ్నించారు.
Similar News
News February 5, 2026
భారత్.. ప్రపంచానికి ఆశాకిరణం: మోదీ

ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్న సమయంలో ఇండియా ఆశాకిరణంగా మారిందని PM మోదీ అన్నారు. ‘అభివృద్ధి చెందిన దేశాలు వృద్ధాప్యంలోకి వెళ్తున్నాయి. కానీ భారత్ యవ్వనంలోకి వస్తోంది. అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం మన దగ్గరే ఉన్నాయి. గ్లోబల్ సౌత్ గురించి ప్రపంచం మాట్లాడుతోంది. గ్లోబల్ సౌత్ గొంతుక ఇండియా’ అని అన్నారు. గతంలో మనతో డీల్స్ చేసుకునేందుకు ఏ దేశమూ రెడీగా లేదని పరోక్షంగా కాంగ్రెస్ పాలనను విమర్శించారు.
News February 5, 2026
NIMHANS 52పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

బెంగళూరులోని <
News February 5, 2026
కంచి: బంగారు, వెండి బల్లుల వెనుక రహస్యం

కంచిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని బంగారు, వెండి బల్లుల వెనుక ఓ పురాణ గాథ ఉంది. గౌతమ మహర్షి శిష్యులు శాపంతో బల్లులుగా మారి, ఇక్కడ స్వామివారిని ప్రార్థించి మోక్షం పొందారు. సూర్యచంద్రులకు ప్రతీకగా ఉన్న ఈ బల్లులను తాకితే దోషాలు, బల్లి పడితే కలిగే అరిష్టాలు తొలగుతాయని నమ్మకం. అయితే శేషాచల అడవుల్లో గోల్డెన్ గెక్కో అనే అరుదైన బంగారు రంగు బల్లులు నేటికీ కనిపిస్తాయి. వీటిని తాకితే పాపాలు పోతాయని నమ్మకం.


