News March 16, 2024
వందలాది కార్లతో ర్యాలీగా బయలుదేరిన మాగుంట

ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి శనివారం తాడేపల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒంగోలు నుంచి వందలాది కార్లతో తన అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఉన్న మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. తాడేపల్లి బయలుదేరి వెళ్లారు.
Similar News
News January 30, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసులకు కలెక్టర్ Good news

జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేసేందుకు పైప్ లైన్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ పి.రాజబాబు అధికారులను ఆదేశించారు. గురువారం ప్రకాశం భవనంలో ఆయన అధ్యక్షతన జిల్లా వాటర్ – శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ పనుల్లో పురోగతిని ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. నాగేశ్వరరావు ఈ సందర్భంగా వివరించారు. అనంతరం జలజీవన్ మిషన్ గురించి కలెక్టర్ చర్చించారు.
News January 30, 2026
వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరాకై చర్యలు: కలెక్టర్

జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేసేందుకు పైప్ లైన్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ పి.రాజబాబు అధికారులను ఆదేశించారు. గురువారం ప్రకాశం భవనంలో ఆయన అధ్యక్షతన జిల్లా వాటర్ – శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ పనుల్లో పురోగతిని ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. నాగేశ్వరరావు ఈ సందర్భంగా వివరించారు. అనంతరం జలజీవన్ మిషన్ గురించి కలెక్టర్ చర్చించారు.
News January 30, 2026
వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరాకై చర్యలు: కలెక్టర్

జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేసేందుకు పైప్ లైన్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ పి.రాజబాబు అధికారులను ఆదేశించారు. గురువారం ప్రకాశం భవనంలో ఆయన అధ్యక్షతన జిల్లా వాటర్ – శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ పనుల్లో పురోగతిని ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. నాగేశ్వరరావు ఈ సందర్భంగా వివరించారు. అనంతరం జలజీవన్ మిషన్ గురించి కలెక్టర్ చర్చించారు.


