News September 17, 2024
క్రేన్ వద్దకు చేరుకున్న మహాగణపతి

ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన క్రేన్-4 వద్దకు చేరుకున్నాడు. అశేష జనవాహిని తోడు రాగా గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమయ్యాడు. కాసేపట్లో వినాయకుడి విగ్రహాన్ని భారీ క్రేన్తో హుస్సేన్సాగర్ నిమజ్జనం చేయనున్నారు. ఇందుకు సుమారు గంట సమయం పట్టే అవకాశం ఉంది.
Similar News
News January 4, 2026
9న పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 9న నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి, 10:30కు హెలికాప్టర్ ద్వారా పిఠాపురం చేరుకుంటారు. అక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని, మధ్యాహ్నం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కాకినాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5:30కు తిరిగి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు వెల్లడించారు.
News January 4, 2026
9న పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 9న నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి, 10:30కు హెలికాప్టర్ ద్వారా పిఠాపురం చేరుకుంటారు. అక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని, మధ్యాహ్నం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కాకినాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5:30కు తిరిగి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు వెల్లడించారు.
News January 4, 2026
9న పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 9న నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి, 10:30కు హెలికాప్టర్ ద్వారా పిఠాపురం చేరుకుంటారు. అక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని, మధ్యాహ్నం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కాకినాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5:30కు తిరిగి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు వెల్లడించారు.


