News May 3, 2024
నన్ను కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపర్చండి: కవిత

TG: ఢిల్లీ లిక్కర్ కేసు విచారణకు తనను కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపర్చాలని ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో తనను హాజరుపర్చవద్దని కోరారు. ఆమె దరఖాస్తుపై సమాధానం చెప్పాలని ఈడీ, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న కవిత జుడీషియల్ కస్టడీ ఈనెల 7వ తేదీతో ముగియనుంది.
Similar News
News November 23, 2025
కేజీ రూపాయి.. డజను రూ.60!

AP: మూడేళ్లుగా టన్ను <<18336571>>అరటి<<>> రూ.25వేలు పలకగా ఈసారి రూ.1,000లోపు పడిపోవడంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేజీకి రూపాయి మాత్రమే వస్తోంది. కిలోకి 6, 7 కాయలు వస్తాయి. 2 కేజీలు అంటే డజను. బయట మార్కెట్లో వ్యాపారులు డజను అరటి రూ.40-60కి అమ్ముతున్నారు. ఈ లెక్కన రైతుకు రూ.2 మాత్రమే వస్తున్నాయంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోపం ఎక్కడ ఉంది? COMMENT.
News November 23, 2025
కుజ దోష నివారణకు చేయాల్సిన పూజలు

కుజ దోషానికి అంగారకుడు కారణం. ఆయనను పూజిస్తే ఈ దోషం పోతుందని నమ్మకం. ఉజ్జయినీలో శివుడి చెమట నుంచి పుట్టిన అంగారకుడి మంగళనాథ్ ఆలయం ఉంది. ఇక్కడ కుజ దోష నివారణకు పూజలు చేస్తారు. APలో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయాల్లో నిర్వహించే శాంతి పూజలు కుజ దోష నివారణకు ప్రసిద్ధి. మంగళవారం అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఈ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.
News November 23, 2025
AMPRIలో 20 పోస్టులు

<


