News March 30, 2024
మార్చి 30: చరిత్రలో ఈరోజు

1867: రష్యా నుంచి అలాస్కాను కొన్న అమెరికా
1929: భారత్, ఇంగ్లండ్ మధ్య తొలిసారి విమాన సేవలు
1935: రచయిత తంగిరాల వెంకట సుబ్బారావు జననం
1943: గాయకుడు, నటుడు జిత్ మోహన్ మిత్ర జననం
1948: దివంగత నటుడు కన్నడ ప్రభాకర్ జననం
1983: నటుడు నితిన్ జననం
1971: తొలి తెలుగు నటి సురభి కమలాబాయి మరణం
2011: తెలుగు నటుడు నూతన్ ప్రసాద్ మరణం
☞ ప్రపంచ ఇడ్లీ దినోత్సవం
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


