News March 20, 2025
MBNR: ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!

✔పదేళ్లలో BRSది విధ్వంస పాలన: మంత్రి జూపల్లి✔నాగర్కర్నూల్: SLBCలో పనులు వేగవంతం: కలెక్టర్✔MBNR: PUలో పలు విభాగాల్లో అధిపతుల నియామకం✔TG KHO-KHO జట్టు కెప్టెన్గా పీడీ బి.రూప(మక్తల్)✔GET READY.. టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం✔బిజినపల్లి: జాతీయ జెండాకు అవమానం.. డీఈవో వివరణ✔కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్✔ముగిసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు
Similar News
News March 20, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ఎండిపోయిన పంట పొలాలకు రూ.25 వేలు ఇవ్వాలని దేవరుప్పులలో బీఆర్ఎస్ నేతల నిరసన, ధర్నా
> 12వ రోజు ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు
> బచ్చన్నపేట: విద్యుత్ ఘాతంతో వృద్ధురాలు మృతి
> ఏసీబీకి చిక్కిన స్టేషన్ ఘనపూర్ సబ్ రిజిస్ట్రార్
> పీసీసీ అధ్యక్షుడిని కలిసిన మాజీ ఎమ్మెల్యే
> జనగామ కలెక్టరేట్లో ఇఫ్తార్ విందు
> 100% పన్నులు వసూలు చేయాలి: కలెక్టర్
> ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి కలెక్టర్
News March 20, 2025
జనగామ: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈవో

శుక్రవారం ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మొత్తం 41 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, మూత్ర శాలలు, బెంచీలు, ఫ్యాన్లు, తదితర వసతులన్నీ కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సర్వం సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
News March 20, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు…

∆} నేలకొండపల్లి:రైతు పొరపాటు.. ఐదెకరాలు ఎండిపోయింది!
∆}ఖమ్మం: అన్ని రంగాలకు కాంగ్రెస్ వెన్నుపోటు: ఎమ్మెల్సీ
∆}జూలూరుపాడు: నీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే
∆}చింతకాని: గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి
∆} ఖమ్మం:KCR నియంతలా వ్యవహరించారు: గుమ్మడి నరసయ్య
∆} ఖమ్మం:ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్
∆} పెనుబల్లిలో మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం
∆}ట్రాక్టర్ బావిలో పడి ఒకరు దుర్మరణం