News February 19, 2025
MBNR: ఎముక గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

పెళ్లిలో భోజనం చేస్తుండగా.. ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బాలానగర్ మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. MBNR మండలం దొడ్డలోనిపల్లికి చెందిన జహంగీర్(49) తిర్మలాయకుంటతండాలో ఓ పెళ్లికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా.. గొంతులో ఎముక ఇరుక్కుని కిందపడిపోయాడు. అక్కడున్నవారు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 18, 2025
సిద్దిపేట: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

సిద్దిపేట జిల్లా భూంపల్లి, మిరుదొడ్డి, తొగుట, ములుగు, మర్కూక్, నారాయణరావు పేట, కోహెడ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 18, 2025
సిద్దిపేట: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

సిద్దిపేట జిల్లా భూంపల్లి, మిరుదొడ్డి, తొగుట, ములుగు, మర్కూక్, నారాయణరావు పేట, కోహెడ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 18, 2025
VJA: రూ.40 వేలకు ఫైనాన్స్.. ఆలస్యానికి రూ.15 వేలు వసూలు

విజయవాడ సెంట్రల్లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ మోసాలు వెలుగులోకి వచ్చాయి. రూ.40వేల ఫైనాన్స్ తీసుకున్న ఒక వ్యక్తి, ఇప్పటికే రూ.36 వేలు చెల్లించాడు. అయితే, వరదల కారణంగా 3 నెలల పాటు వాయిదా ఆలస్యమైంది. దీంతో లేట్ ఫీజు పేరుతో ఫైనాన్స్ సంస్థ అదనంగా రూ.15వేలు వసూలు చేసినట్లు బాధితుడు తెలిపారు. మొత్తం డబ్బు చెల్లించిన తర్వాత వాహనాన్ని తిరిగి ఇచ్చేసినా, NOC కోసం వారం రోజులుగా తిప్పుకుంటున్నారని వాపోయాడు.


