News February 27, 2025
MBNR: మహిళపై దాడి.. చికిత్స పొందుతూ మృతి

ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన భూత్పూర్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. మండలంలోని కొత్త మోల్గర గ్రామానికి చెందిన రంగమ్మ (50) మంగళవారం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ముని రంగస్వామి దేవాలయ వద్ద ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా రక్తపుమడుగులో కొట్టుమిట్టాడింది. గమనించిన స్థానికులు పోలీసులకు తెలపగా MBNR ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
Similar News
News November 17, 2025
TDP సీనియర్ నేత ఆగయ్య మరణం విచారకరం: AP CM

KNR TDP సీనియర్ నేత, <<18309076>>ఎన్టీఆర్ వీరాభిమాని<<>> కళ్యాడపు ఆగయ్య మరణం విచారకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. TDP ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తోన్న ఆగయ్యను ఈ మధ్యనే మహానాడు వేదికగా తాను, బాలకృష్ణ సత్కరించుకున్నామని, ఎంతో అంకితభావంతో పార్టీకి ఆగయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని, కార్యకర్తలకు స్ఫూర్తిదాయకం ఆగయ్య అని అన్నారు. ఆయన కుటుంబానికి CM ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News November 17, 2025
TDP సీనియర్ నేత ఆగయ్య మరణం విచారకరం: AP CM

KNR TDP సీనియర్ నేత, <<18309076>>ఎన్టీఆర్ వీరాభిమాని<<>> కళ్యాడపు ఆగయ్య మరణం విచారకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. TDP ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తోన్న ఆగయ్యను ఈ మధ్యనే మహానాడు వేదికగా తాను, బాలకృష్ణ సత్కరించుకున్నామని, ఎంతో అంకితభావంతో పార్టీకి ఆగయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని, కార్యకర్తలకు స్ఫూర్తిదాయకం ఆగయ్య అని అన్నారు. ఆయన కుటుంబానికి CM ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News November 17, 2025
గోదావరిఖని: బ్లాక్ స్పాట్లను సందర్శించిన రామగుండం సీపీ

‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రామగుండం సీపీ అంబర్ కిషోర్ సోమవారం గోదావరిఖని బి-గెస్ట్హౌస్ మూలమలుపు, ఇందారం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న బ్లాక్ స్పాట్లను సందర్శించారు. ఐలాండ్ల ఏర్పాటు డిజైన్, ప్రమాదాలు జరగడానికి గల కారణాలు, నివారణ చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. సీపీ వెంట ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, హెచ్కేఆర్ సంస్థ అధికారులు ఉన్నారు.


