News February 26, 2026

MBNR: రాజ్ కోట్ – మహబూబ్ నగర్ మధ్య ప్రత్యేక రైళ్ల పొడిగింపు.!

image

ఉమ్మడి జిల్లా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజ్‌కోట్ – మహబూబ్ నగర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సేవలను రైల్వే శాఖ మార్చి 2026 వరకు పొడిగించింది. రైలు నం.09575 (రాజ్‌కోట్-మహబూబ్ నగర్) ప్రతి సోమవారం, రైలు నం.09576 (మహబూబ్ నగర్-రాజ్‌కోట్) ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయి. మార్చి నెలలో ఎంపిక చేసిన తేదీల్లో ఈ సర్వీసులు నడుస్తాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News April 16, 2026

నల్గొండ జిల్లా జడ్జిగా వసంత్‌ పాటిల్‌ బాధ్యతలు

image

నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వసంత్‌ పాటిల్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కొత్తగూడెం నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు జిల్లా కోర్టు సముదాయంలో న్యాయవాదులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందేలా చూస్తానని తెలిపారు.

News April 16, 2026

నల్గొండ జిల్లా జడ్జిగా వసంత్‌ పాటిల్‌ బాధ్యతలు

image

నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వసంత్‌ పాటిల్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కొత్తగూడెం నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు జిల్లా కోర్టు సముదాయంలో న్యాయవాదులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందేలా చూస్తానని తెలిపారు.

News April 16, 2026

నల్గొండ జిల్లా జడ్జిగా వసంత్‌ పాటిల్‌ బాధ్యతలు

image

నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వసంత్‌ పాటిల్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కొత్తగూడెం నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు జిల్లా కోర్టు సముదాయంలో న్యాయవాదులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందేలా చూస్తానని తెలిపారు.