News March 24, 2025
MBNR: వరి సాగు పెరిగింది.. జలమట్టం తగ్గింది..!

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది యాసంగిలో 4,76,079 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇదే సీజన్లో 5,43,466 ఎకరాల్లో వరి సాగు కాగా.. గత సంవత్సరం ఇదే సీజన్తో పోలిస్తే 67,387 ఎకరాల్లో అధికంగా వరి సాగైనట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో భూగర్భ జలమట్టం తగ్గడంతో సాగు చేసిన వరి ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 18, 2025
పెద్దపల్లి: అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్

RGM కార్పొరేషన్ పనితీరుపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు. నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. TUIDF నిధులను సకాలంలో, నాణ్యతతో వినియోగించాలని సూచించారు. ఆదాయ వనరులను పెంచడంపై దృష్టి సారించి, ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ వసూళ్లను 100 శాతం పూర్తి చేయాలన్నారు. పారిశుధ్యాన్ని పటిష్టం చేసి, రోడ్లపై చెత్త లేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News November 18, 2025
పెద్దపల్లి: అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్

RGM కార్పొరేషన్ పనితీరుపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు. నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. TUIDF నిధులను సకాలంలో, నాణ్యతతో వినియోగించాలని సూచించారు. ఆదాయ వనరులను పెంచడంపై దృష్టి సారించి, ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ వసూళ్లను 100 శాతం పూర్తి చేయాలన్నారు. పారిశుధ్యాన్ని పటిష్టం చేసి, రోడ్లపై చెత్త లేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News November 18, 2025
హనుమాన్ చాలీసా భావం – 13

సహస్ బదన్ తుమ్హారో యశగావై|
అసకహి శ్రీపతి కంఠ లగావై||
వేయి తలలు కలిగిన ఆదిశేషుడు కూడా ఆంజనేయుడి కీర్తిని గానం చేశాడు. శ్రీరాముడు ఆయనను ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. ఈ నిష్కళంక సేవ, సాటిలేని భక్తి చాలా గొప్పది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ప్రశంసించి ఆలింగనం చేసుకోవడం భగవంతుని దయ, ప్రేమ పొందడానికి భక్తే ఉత్తమ మార్గమని, శ్రేయస్కరమని హనుమంతుడు నిరూపించాడు. <<-se>>#HANUMANCHALISA<<>>


