News March 24, 2025
MBNR: వరి సాగు పెరిగింది.. జలమట్టం తగ్గింది..!

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది యాసంగిలో 4,76,079 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇదే సీజన్లో 5,43,466 ఎకరాల్లో వరి సాగు కాగా.. గత సంవత్సరం ఇదే సీజన్తో పోలిస్తే 67,387 ఎకరాల్లో అధికంగా వరి సాగైనట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో భూగర్భ జలమట్టం తగ్గడంతో సాగు చేసిన వరి ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 29, 2025
చిత్తూరు: ఉపయోగించిన పరికరాలకు బహిరంగ వేలం

చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్, ఆర్ఐ అడ్మిన్ కార్యాలయాల్లో ఉపయోగించిన వస్తువులను ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేయనున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్ పరికరాలు ఇతర వస్తువులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 1న ఉదయం 10:30 గంటలకు ట్రైనింగ్ సెంటర్లో వేలం జరుగుతుందన్నారు.
News November 29, 2025
చిత్తూరు: ఉపయోగించిన పరికరాలకు బహిరంగ వేలం

చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్, ఆర్ఐ అడ్మిన్ కార్యాలయాల్లో ఉపయోగించిన వస్తువులను ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేయనున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్ పరికరాలు ఇతర వస్తువులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 1న ఉదయం 10:30 గంటలకు ట్రైనింగ్ సెంటర్లో వేలం జరుగుతుందన్నారు.
News November 29, 2025
చిత్తూరు: ఉపయోగించిన పరికరాలకు బహిరంగ వేలం

చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్, ఆర్ఐ అడ్మిన్ కార్యాలయాల్లో ఉపయోగించిన వస్తువులను ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేయనున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్ పరికరాలు ఇతర వస్తువులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 1న ఉదయం 10:30 గంటలకు ట్రైనింగ్ సెంటర్లో వేలం జరుగుతుందన్నారు.


