News February 22, 2025

MBNR: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది: ఎంపీ

image

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో ఎస్‌ఎల్‌బీసీ ఎడమగట్టు కాలువ టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో అనేక మంది కార్మికులు గాయాలపాలు కావడం దిగ్భ్రాంతికి గురి చేసిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత నాలుగు రోజుల క్రితమే ఇక్కడ పనులను పునఃప్రారంభం చేశారు. ఇంతలోనే ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Similar News

News April 22, 2025

పాలమూరు జిల్లాల STATE ర్యాంకులు ఇవే..!

image

ఫస్ట్ ఇయర్‌లో స్టేట్..
> MBNRజిల్లా 64.24 శాతంతో 9వ RANK
> GDWL జిల్లా 59.25 శాతంతో 14వ RANK
> WNP జిల్లా 59.17 శాతంతో 16వ RANK
> NRPT జిల్లా 57.87 శాతంతో 19వ RANK
> NGKLజిల్లా 48.77 శాతంతో 32వ RANK
సెకండ్ ఇయర్‌లో
> MBNRజిల్లా 71.35 శాతంతో 10వ RANK
> NRPT జిల్లా 69.54 శాతంతో 14వ RANK
> GDWL జిల్లా 68.34 శాతంతో 20వ RANK
> WNP జిల్లా 66.89 శాతంతో 24వ RANK
> NGKLజిల్లా 63.93 శాతంతో 28వ RANK

News April 22, 2025

Inter Results.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇలా..!

image

ఇంటర్ ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఫస్ట్ ఇయర్‌లో 64.24 శాతం మంది పాసయ్యారు. 10,923 మంది పరీక్షలు రాయగా 7,017 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్ ఇయర్‌లో 71.35 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 9,946 మంది పరీక్షలు రాయగా 7,096 మంది ఉత్తీర్ణత సాధించారు.

News April 22, 2025

MBNR: KCR సభ.. భారీగా జన సమీకరణకు నేతల ప్లాన్

image

వరంగల్‌లో ఈనెల 27న BRS రజతోత్సవ భారీ బహిరంగ సభకు MBNR, WNP, NGKL, NRPT, GDWL జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకు ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. ఒక్క ఉమ్మడి పాలమూరు నుంచే సభకు 2 లక్షల మందికి పైగా తరలించేందుకు ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి సూచనలతో వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. అందరం KCRసభకు వెళ్దామని శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.

error: Content is protected !!