News February 2, 2025

MHBD: అంగన్వాడీ ఆయాలకు శుభవార్త

image

టెన్త్ పాస్ అయినా ఆయాలకు అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు మహబూబాబాద్ కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు గణపురపు అంజయ్య అన్నారు. 2022 ఆగస్టు 1కి ముందు ఆయాలుగా నియమితులైన వారికి ప్రమోషన్ కల్పించాలని CM రేవంత్ రెడ్డి తాజాగా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఆయాలు ఆందోళనలు చేసినా కేసీఆర్ పట్టించుకోలేదని ఆయన అన్నారు.

Similar News

News November 28, 2025

నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరగనుంది. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, SIPBలో ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలపైనా సమగ్రంగా చర్చిస్తారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల సన్నద్ధతమైనా చర్చించే అవకాశం ఉంది.

News November 28, 2025

నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరగనుంది. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, SIPBలో ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలపైనా సమగ్రంగా చర్చిస్తారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల సన్నద్ధతమైనా చర్చించే అవకాశం ఉంది.

News November 28, 2025

వైకుంఠ ద్వార దర్శనం నేరుగా వెళ్లి చేసుకోవచ్చా?

image

వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు నేరుగా వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి ప్రత్యేక టికెట్లు అవసరం లేదు. ఈ 7 రోజుల పాటు భక్తులు నేరుగా క్యూలైన్లలోకి ప్రవేశించి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుచుకునే వైకుంఠ ద్వారం గుండా ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. అయితే DEC 30, 31, JAN 1 తేదీలలో టికెట్లు లేకుండా కొండపైకి వస్తే స్వామివారి దర్శనానికి అనుమతి ఉండదు.