News January 23, 2025
MHBD: ఈనెల24 నుంచి ప్రారంభం కానున్న మిర్చి కొనుగోలు

ఈనెల 24 నుంచి మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోలు చేస్తారని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. రైతులు ఎవరూ మధ్య దళారులను నమ్మి మిర్చిని తక్కువ రేటుకు అమ్ముకోవద్దని సూచించారు. రైతులు మిర్చిని మహబూబాబాద్ మార్కెట్కు తీసుకురావాలని కోరారు.
Similar News
News November 18, 2025
అన్నదాతా సుఖీభవ – అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?

వాట్సాప్లో మనమిత్ర నంబర్ 9552300009కు ‘‘Hi’’ అని మెసేజ్ చేయాలి. తర్వాత సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి.. అన్నదాత సుఖీభవను సెలక్ట్ చేయాలి. స్థితిని తనిఖీ చేయండి వద్ద క్లిక్ చేసి.. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి మీద క్లిక్ చేస్తే.. రైతు పేరు, తండ్రి పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలు వస్తాయి. అందులోనే అన్నదాత సుఖీభవకు అర్హులా?, అనర్హులా? అనేది వస్తుంది. అనర్హులైతే అందుకు కారణం కూడా ఉంటుంది.
News November 18, 2025
అన్నదాతా సుఖీభవ – అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?

వాట్సాప్లో మనమిత్ర నంబర్ 9552300009కు ‘‘Hi’’ అని మెసేజ్ చేయాలి. తర్వాత సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి.. అన్నదాత సుఖీభవను సెలక్ట్ చేయాలి. స్థితిని తనిఖీ చేయండి వద్ద క్లిక్ చేసి.. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి మీద క్లిక్ చేస్తే.. రైతు పేరు, తండ్రి పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలు వస్తాయి. అందులోనే అన్నదాత సుఖీభవకు అర్హులా?, అనర్హులా? అనేది వస్తుంది. అనర్హులైతే అందుకు కారణం కూడా ఉంటుంది.
News November 18, 2025
ఖమ్మం నుంచే కవిత వ్యూహం?.. రాజకీయాల్లో ఉత్కంఠ

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు MLC కల్వకుంట్ల కవిత ఖమ్మం జిల్లా రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వైరా మాజీ MLA, దివంగత బాణోత్ మదన్ లాల్ నివాసంలో ఆమె బస చేయనుండటం ఈ చర్చకు తెర తీసింది. ఇటీవల మరణించిన మదన్ లాల్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఆయన సతీమణి మంజుల వైరాలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. త్వరలో ఆమె జాగృతిలో చేరి, వైరా నుంచి పోటీ చేస్తారనే చర్చ ఖమ్మం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.


