News March 19, 2025
MHBD: దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సౌకర్యాలను దివ్యాంగులకు అందించాలని, జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో మంగళవారం దివ్యాంగులకు ఉపకరణాలను అందించే కార్యక్రమంలో పాల్గొని, దివ్యాంగులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆత్మ స్థైర్యం నింపారు. ఉచిత ఉపకరణాలను సరైన పద్ధతిలో వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఏడి రాజేశ్వరరావు, డీఎస్ఓ అప్పారావు, మోహిత్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 17, 2025
మత్స్యశాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్

కామారెడ్డి నూతన జిల్లా మత్స్య శాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న శ్రీపతి వరంగల్, హన్మకొండ జిల్లాలకు వర్క్ డిప్యూటేషన్పై బదిలీ అయ్యారు.
News November 17, 2025
మత్స్యశాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్

కామారెడ్డి నూతన జిల్లా మత్స్య శాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న శ్రీపతి వరంగల్, హన్మకొండ జిల్లాలకు వర్క్ డిప్యూటేషన్పై బదిలీ అయ్యారు.
News November 17, 2025
బుట్టాయగూడెం: పదో తరగతి పరీక్షా కేంద్రం తనిఖీ

బుట్టాయగూడెం జడ్పీ హైస్కూల్ ప్లస్ను ఏలూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్. ఆశాలత సోమవారం సందర్శించారు. రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్ర ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు కూర్చునే ఏర్పాట్లు, గాలి, వెలుతురు, తాగునీటి సౌకర్యం, సీసీటీవీ అమరికలతో పాటు ఇతర ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.


