News January 29, 2025
MHBD: TRSKV నూతన కార్యవర్గం ఎన్నిక

మహబూబాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మికుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.వి జాన్సన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షుడు రవికుమార్, రీజినల్ ప్రెసిడెంట్ మోడం వెంకన్న, సెక్రటరీ రాంరెడ్డి, ట్రెజరర్ కేదారి, డివిజన్ అడ్వైజర్ జంపిరావు, ప్రెసిడెంట్ రవీందర్, సెక్రటరీ వీరప్రసాద్, ట్రెజరర్ సంజీవయ్య ఎన్నికయ్యారు.
Similar News
News February 26, 2026
HYD: మూసీ ప్రక్షాళన.. అసలు కథ ఇదే!

మూసీ ప్రక్షాళనలో ‘మార్కింగ్’ వ్యవహారం కలకలం రేపుతోంది. FTL పరిధిలోని 40కి పైగా భారీ కమర్షియల్ నిర్మాణాలను కూల్చకుండా, భారీ జరిమానాలతో రెగ్యులరైజ్ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. నది వెడల్పు తగ్గించి, PPP పద్ధతిలో ఖరీదైన భూములను రియల్టర్లకు కట్టబెట్టే మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల సామాన్యుల ఇళ్లు పోయి, బడా వ్యాపారులకు మేలు జరుగుతుందనే చర్చ జోరందుకుంది.
News February 26, 2026
HYD: మూసీ ప్రక్షాళన.. అసలు కథ ఇదే!

మూసీ ప్రక్షాళనలో ‘మార్కింగ్’ వ్యవహారం కలకలం రేపుతోంది. FTL పరిధిలోని 40కి పైగా భారీ కమర్షియల్ నిర్మాణాలను కూల్చకుండా, భారీ జరిమానాలతో రెగ్యులరైజ్ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. నది వెడల్పు తగ్గించి, PPP పద్ధతిలో ఖరీదైన భూములను రియల్టర్లకు కట్టబెట్టే మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల సామాన్యుల ఇళ్లు పోయి, బడా వ్యాపారులకు మేలు జరుగుతుందనే చర్చ జోరందుకుంది.
News February 26, 2026
భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో కీలక ఒప్పందాలు కుదిరాయి. యూపీఐ చెల్లింపులు, విద్య, వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏఐ, వాణిజ్యం, సైబర్ సెక్యూరిటీ, హెరిటేజ్, సర్వీస్ సెక్టార్లు సహా మొత్తం 27 రంగాలపై మోదీ-నెతన్యాహు సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం, ఇండియా-ఇజ్రాయెల్ మధ్య 100 ఎక్స్లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


